సత్తుపల్లి నుండి బీహెచ్ఈఎల్‌కు ఆరు ఏసీ సర్వీసులు.

డిపో మేనేజర్ ఊటుకూరి సునీత.

సత్తుపల్లి నుండి బీహెచ్ఈఎల్‌కు ఆరు ఏసీ సర్వీసులు.

సత్తుపల్లి, డిసెంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి నుండి బీహెచ్ఈఎల్‌కు ప్రయాణించే వారికి రవాణాశాఖ అదనపు సౌకర్యం కల్పించింది. ప్రతిరోజూ ఆరు ఏసీ బస్సులు నడుస్తున్నట్టు డిపో మేనేజర్ ఊటుకూరి సునీత తెలిపారు.
ఇప్పటి వరకు రెండు మాత్రమే ఉండగా… ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించినట్టు ఆమె వివరించారు.

సత్తుపల్లి → బీహెచ్ఈఎల్:
ఉదయం 7.45, 9.00, 10.00
రాత్రి 9.00, 9.45, 10.30

బీహెచ్ఈఎల్ → సత్తుపల్లి:
ఉదయం 8.00, 9.00, 10.00
రాత్రి 9.00, 10.00, 11.00

సత్తుపల్లి నుండి బయలుదేరే బస్సులు ఎంజీబీఎస్, ఎస్‌ఆర్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్ క్రాస్ రోడ్, లింగంపల్లి మార్గంగా బీహెచ్ఈఎల్ చేరుతాయని ఆమె తెలిపారు.
ప్రయాణికులుఈఅవకాశాన్నిసమర్థంగావినియోగించుకోవాలని ఆమె సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .