వెల్టూర్ 5వ వార్డు సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం 

కాంగ్రెస్ అభ్యర్థి దిండు ధర్మేందర్

వెల్టూర్ 5వ వార్డు సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం 

పెద్దమందడి,డిసెంబర్09(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ పంచాయతీ 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దిండు ధర్మేందర్ మంగళవారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలను కలుసుకున్న సందర్భంగా వార్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.ధర్మేందర్ మాట్లాడుతూ రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి మౌలిక వసతుల లోపాలను పూర్తిస్థాయిలో తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా పనిచేస్తానని తెలిపారు.సర్పంచ్ అభ్యర్థి వడ్డే శేఖర్ (బ్యాట్ గుర్తు)ను గెలిపించాలని ప్రజలను కోరిన ఆయన, తనకు కేటాయించిన గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి విజయాన్ని సాధించేలా ఆశీర్వదించాల్సిందిగా కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.