వెల్టూర్ 5వ వార్డు సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం 

కాంగ్రెస్ అభ్యర్థి దిండు ధర్మేందర్

వెల్టూర్ 5వ వార్డు సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం 

పెద్దమందడి,డిసెంబర్09(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ పంచాయతీ 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దిండు ధర్మేందర్ మంగళవారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలను కలుసుకున్న సందర్భంగా వార్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.ధర్మేందర్ మాట్లాడుతూ రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి మౌలిక వసతుల లోపాలను పూర్తిస్థాయిలో తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా పనిచేస్తానని తెలిపారు.సర్పంచ్ అభ్యర్థి వడ్డే శేఖర్ (బ్యాట్ గుర్తు)ను గెలిపించాలని ప్రజలను కోరిన ఆయన, తనకు కేటాయించిన గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి విజయాన్ని సాధించేలా ఆశీర్వదించాల్సిందిగా కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .