డివిజన్ ప్రజల విజ్ఞప్తులను దశలవారీగా పరిష్కరిస్తా  కార్పొరేటర్ బన్నాల

డివిజన్ ప్రజల విజ్ఞప్తులను దశలవారీగా పరిష్కరిస్తా  కార్పొరేటర్ బన్నాల

చిల్కానగర్, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లోని పలు కాలనీల బస్తీ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు.డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో వివిధ కాలనీ బస్తీ అసోసియేషన్ సభ్యులు మరియు స్థానిక బస్తీ వాసులు సిసి రోడ్లు, ఓపెన్ నాళాలు, సేవరేజ్ లైన్లు, మంచినీటి లైన్ల ఏర్పాటు కోసం తమ వినతి పత్రాలను కార్పొరేటర్‌కు సమర్పించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ— డివిజన్ ప్రజల విజ్ఞప్తుల మేరకు అవసరమైన అభివృద్ధి పనులు దశలవారీగా చేపట్టి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.