డివిజన్ ప్రజల విజ్ఞప్తులను దశలవారీగా పరిష్కరిస్తా  కార్పొరేటర్ బన్నాల

డివిజన్ ప్రజల విజ్ఞప్తులను దశలవారీగా పరిష్కరిస్తా  కార్పొరేటర్ బన్నాల

చిల్కానగర్, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లోని పలు కాలనీల బస్తీ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు.డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో వివిధ కాలనీ బస్తీ అసోసియేషన్ సభ్యులు మరియు స్థానిక బస్తీ వాసులు సిసి రోడ్లు, ఓపెన్ నాళాలు, సేవరేజ్ లైన్లు, మంచినీటి లైన్ల ఏర్పాటు కోసం తమ వినతి పత్రాలను కార్పొరేటర్‌కు సమర్పించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ— డివిజన్ ప్రజల విజ్ఞప్తుల మేరకు అవసరమైన అభివృద్ధి పనులు దశలవారీగా చేపట్టి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .