జర్నలిస్టుల టిడబ్ల్యూజేఎఫ్ 3వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

జర్నలిస్టుల టిడబ్ల్యూజేఎఫ్ 3వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

మల్కాజిగిరి, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)

మల్కాజిగిరి నియోజకవర్గం నెరేడ్‌మెట్‌లో ఈ నెల 14న జరగనున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా 3వ మహాసభ పోస్టర్‌ను బుధవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజం అభివృద్ధికి అద్దం పట్టే ముఖ్య వృత్తి నిర్వహిస్తున్నారని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జరగబోయే మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ జి. హరి ప్రసాద్, కో–కన్వీనర్ పి. మల్లేష్ గౌడ్, సీనియర్ జిల్లా నాయకురాలు రోజా రాణి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.