గ్రామంలో అభివృద్ధి చేశాం...మమ్మల్ని గెలిపించండి
Views: 9
On
వేలేరు, 10 డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రఘనాయకుల కవిత శ్రీధర్ రెడ్డి ప్రజలతో ప్రచారంలో పాల్గొంటున్నారు.ప్రచార సందర్భంలో మాట్లాడుతూ...
“గతంలో ఉపసర్పంచ్గా ఉన్న సమయంలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, శుభ్రత వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేసాం. గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సర్పంచ్గా ముందడుగు వేస్తున్నాం. మీరు ఆదరించి, అధిక మెజారిటీతో గెలిపించాలి”
అని అన్నారు.ప్రచార కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Dec 2025 22:06:57
కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)
కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే


Comments