గ్రామంలో అభివృద్ధి చేశాం...మమ్మల్ని గెలిపించండి

గ్రామంలో అభివృద్ధి చేశాం...మమ్మల్ని గెలిపించండి

వేలేరు, 10 డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రఘనాయకుల కవిత శ్రీధర్ రెడ్డి ప్రజలతో ప్రచారంలో పాల్గొంటున్నారు.ప్రచార సందర్భంలో మాట్లాడుతూ...
“గతంలో ఉపసర్పంచ్‌గా ఉన్న సమయంలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, శుభ్రత వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేసాం. గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సర్పంచ్‌గా ముందడుగు వేస్తున్నాం. మీరు ఆదరించి, అధిక మెజారిటీతో గెలిపించాలి”
అని అన్నారు.ప్రచార కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.