వందనం గ్రామ సర్పంచ్ పీఠం మాదే 

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఆవుల నాగేశ్వరరావు 

వందనం గ్రామ సర్పంచ్ పీఠం మాదే 

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 9, తెలంగాణ ముచ్చట్లు;

 ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలో  చివరి రోజు ప్రచారం హోరెత్తింది. వందనం గ్రామంలో సిపిఐ  పార్టీ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఆవుల నాగేశ్వరరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సర్పంచ్ గా మంత్రి తుమ్మల  సహకారంతో  గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానని  ప్రస్తుతం గ్రామ ప్రజలు అదే నమ్మకంతో మరోసారి  కాంగ్రెస్ పార్టీకే  పట్టం కడతారని సర్పంచ్ ఎన్నికల్లో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు మరోసారి సర్పంచ్ గా నాకు అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వందనం గ్రామాన్ని అగ్రగామిగా నిలుపుతానని గ్రామంలో అన్ని రహదారులు సీసీ రహదారులుగా మారుస్తానని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.