పీచర సమ్మక్క–సారలమ్మ దేవస్థానం వద్ద నీటి సౌకర్యాల కోసం భక్తుల డిమాండ్

పీచర సమ్మక్క–సారలమ్మ దేవస్థానం వద్ద నీటి సౌకర్యాల కోసం భక్తుల డిమాండ్

వేలేరు, 27 నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలోని సమ్మక్క–సారలమ్మ దేవస్థానంలో కనీస నీటి సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు బోర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం దేవస్థానంలో భక్తుల కోసం తాగునీరు అందుబాటులో లేదు. చేతిపంపు లేకపోవడంతో పాటు మోటార్లను రక్షణకై తాత్కాలికంగా తీసి భద్రపరిచినట్టు దేవస్థాన కమిటీ చైర్మన్ కొయ్యడ మహేందర్ తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం కనీసం ఒక బోరుబావికి వెంటనే చేతిపంపు ఏర్పాటు చేయాలని, నీటి సదుపాయం నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .