కిలారు మనోహర్ ను అభినందించిన మల్లు నందిని .

మధిర క్యాంపు కార్యాలయంలో కలిసిన నూతన పాలక వర్గం.

కిలారు మనోహర్ ను అభినందించిన మల్లు నందిని .

.ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 13(తెలంగాణ ముచ్చట్లు)

చింతకాని మండల కేంద్రం లోని గ్రామ పంచాయితీ కి నూతనంగా ఎన్ని కైనా పాలక వర్గం శనివారం నాడు మధిర క్యాంపు కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క ను మర్యాద పూర్వకంగా కలిసిన చింతకాని సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కిలారు మనోహర్ బాబు మరియు ఉప సర్పంచ్ కోల ఉమ రాణి మరియు వార్డు సభ్యులు.మల్లు నందిని విక్రమార్క నూతనంగా ఎన్నికైన పాలక వర్గం సభ్యులని శాలుతో సన్మానించి అభినందించి మాట్లాడుతూ  చింతకాని మండల కేంద్ర గ్రామ పంచాయితీ అభివృద్ధికి అన్ని విధాలుగా సాయ సహకారాలు అందిస్తామని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ని అత్యధిక మెజారిటీ తో సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం వల్ల చింతకాని లో పార్టీ ఎదుగు దాలకు మంచి వాతావరం ఏర్పడింది అని కిలారు మనోహర్ బాబు కి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కిలారు బాబూరావు,కోల ఉమ రాణి నాగేశ్వరరావు,షేక్ రహ్మతుల్లా,గంధసిరి లలిత,వేముల కొండలరావు,పొనుగోటి బాబు,మాతంగి నాగరాజు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!