దత్తాత్రేయ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు

దత్తాత్రేయ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు

మల్కాజ్గిరి, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు)

దత్తాత్రేయ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి గౌతమ్‌నగర్ డివిజన్ వాణి నగర్‌లోని శ్రీ విజయ వినాయక స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సతీమణి మర్రి మమతారెడ్డి, గౌతమ్‌నగర్ కార్పొరేటర్ మేకల సునీత, రాము యాదవ్ పాల్గొన్నారు.వారు ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రజల శాంతి, అభివృద్ధి కోసం ఆరాధనలు చేశారు. దేవాలయాల అభివృద్ధి సమాజంలోని సాంస్కృతిక విలువలను మరింత బలపరుస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!