దత్తాత్రేయ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
Views: 3
On
మల్కాజ్గిరి, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు)
దత్తాత్రేయ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి గౌతమ్నగర్ డివిజన్ వాణి నగర్లోని శ్రీ విజయ వినాయక స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సతీమణి మర్రి మమతారెడ్డి, గౌతమ్నగర్ కార్పొరేటర్ మేకల సునీత, రాము యాదవ్ పాల్గొన్నారు.వారు ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రజల శాంతి, అభివృద్ధి కోసం ఆరాధనలు చేశారు. దేవాలయాల అభివృద్ధి సమాజంలోని సాంస్కృతిక విలువలను మరింత బలపరుస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Dec 2025 21:23:59
పెద్దమందడి,డిసెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...


Comments