మామపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు.

మామపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు.

వేలేరు, జూన్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో మామపై దాడి చేసిన కేసులో అల్లుడు రాజుతో పాటు అతని తల్లి వీరాబాయి, అన్న శ్రీనివాసులను వేలేరు పోలీసులు అరెస్టు చేశారు.వేలేరు ఎస్సై సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం,తన కుమార్తెను కాపురానికి తీసుకుపోవడం లేదనే కోపంతో తన పొలం నుండి తన అల్లుని పొలానికి వెళ్లే బాటను ముసివేయాడంతో  ఏర్పడిన వివాదంతో ఈ నెల 9న వీరేశంపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ అనంతరం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు. మామపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు.
వేలేరు, జూన్ 13 (తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో మామపై దాడి చేసిన కేసులో అల్లుడు రాజుతో పాటు అతని తల్లి వీరాబాయి, అన్న...
ఒకరి రక్తదానం... మరొకరి ప్రాణదానం.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడిగా నియమితులైన సబ్బని రమేష్‌కు ఘన సన్మానం.
పట్టణ అభివృద్ధికి వ్యాపార సంస్థలే బల.
గోపాల్‌పూర్ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు.
కోరపల్లిలో సర్పంచ్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం.
ఉద్యమ నాయకుడికి ఘన స్వాగతం.. జన్మదిన వేడుకలు నిర్వహించిన చైర్మన్ దిలీప్.