మామపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు.
Views: 2
On
వేలేరు, జూన్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో మామపై దాడి చేసిన కేసులో అల్లుడు రాజుతో పాటు అతని తల్లి వీరాబాయి, అన్న శ్రీనివాసులను వేలేరు పోలీసులు అరెస్టు చేశారు.వేలేరు ఎస్సై సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం,తన కుమార్తెను కాపురానికి తీసుకుపోవడం లేదనే కోపంతో తన పొలం నుండి తన అల్లుని పొలానికి వెళ్లే బాటను ముసివేయాడంతో ఏర్పడిన వివాదంతో ఈ నెల 9న వీరేశంపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ అనంతరం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Jun 2026 13:24:04
వేలేరు, జూన్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో మామపై దాడి చేసిన కేసులో అల్లుడు రాజుతో పాటు అతని తల్లి వీరాబాయి, అన్న...


Comments