బలరాంనగర్‌లో రూ.28 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం

బలరాంనగర్‌లో రూ.28 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం

మల్కాజిగిరి, తెలంగాణ ముచ్చట్లు:

మల్కాజిగిరి డివిజన్‌లోని బలరాంనగర్ ప్రాంతంలో సుమారు రూ.28 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులు అధికారుల సమక్షంలో ప్రారంభమయ్యాయి. కార్పొరేటర్ శ్రవణ్ స్థానికులతో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే సుమారు రూ.10 లక్షల వ్యయంతో కొనసాగుతున్న మరో సీసీ రోడ్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రాంతంలో అనేక కాలాలుగా కొనసాగుతున్న మౌలిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వర్షాలు తగ్గిన అనంతరం పనుల గణనీయ వేగంతో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .