నామినేషన్ కేంద్రాలపై ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణ.!

నామినేషన్ కేంద్రాలపై ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణ.!

సత్తుపల్లి, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు): 

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని సూచిస్తూ కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ గురువారం రుద్రాక్షపల్లి, గంగారం, బేతుపల్లి నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. నామినేషన్ సెంటర్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఏసీపీ మాట్లాడి ప్రజల రాకపోకలు, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. కేంద్రాల వద్ద అప్రకటిత గుంపులు చేరకుండా పహారా బిగించాలని, వివాదాస్పద పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో సత్తుపల్లి ఎస్‌హెచ్‌ఓ తుమ్మలపల్లి శ్రీహరి, సెక్టర్ ఎస్సై వీర ప్రసాద్ పాల్గొన్నారు.IMG-20251204-WA0008

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .