నామినేషన్ కేంద్రాలపై ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణ.!

నామినేషన్ కేంద్రాలపై ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణ.!

సత్తుపల్లి, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు): 

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని సూచిస్తూ కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ గురువారం రుద్రాక్షపల్లి, గంగారం, బేతుపల్లి నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. నామినేషన్ సెంటర్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఏసీపీ మాట్లాడి ప్రజల రాకపోకలు, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. కేంద్రాల వద్ద అప్రకటిత గుంపులు చేరకుండా పహారా బిగించాలని, వివాదాస్పద పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో సత్తుపల్లి ఎస్‌హెచ్‌ఓ తుమ్మలపల్లి శ్రీహరి, సెక్టర్ ఎస్సై వీర ప్రసాద్ పాల్గొన్నారు.IMG-20251204-WA0008

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి