కన్మనూరు కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక

కన్మనూరు కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక

అడ్డాకల్,డిసెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

అడ్డాకల్ మండలం కన్మనూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.మాజీ వార్డ్ మెంబర్స్ రామ్ చరణ్ యాదవ్, మన్నెకొండ యాదవ్, ఆంజనేయులు, జానకి రాంరెడ్డి, ఎం.డి. ఖాదర్ లు ఈరోజు అధికార పార్టీకి చేరినట్లు తెలిపారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధికి కృషి చేయడం అత్యంత ముఖ్యమైన పని. పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొని అభ్యర్థి లక్ష్మి వెంకటస్వామిని గెలిపించడానికి సహకరించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుమతమ్మ భీమ్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రాజ వర్ధన్ రెడ్డి, రాజారెడ్డి, బాలస్వామియాదవ్, సత్యనారాయణ రెడ్డి తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20251215-WA0062

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి