వి ఎం బంజర్‌లో పది కుటుంబాల కాంగ్రెస్ లో చేరిక.!

వి ఎం బంజర్‌లో పది కుటుంబాల కాంగ్రెస్ లో చేరిక.!

పెనుబల్లి, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):

వి ఎం బంజర్ గ్రామంలో రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన వంగా చంద్రశేఖర్, వంగా ఉదయ్ కుమార్, గంధం దుర్గయ్యతో పాటు మరో పది కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ సమక్షంలో చేరిక కార్యక్రమం జరిగింది. అదే గ్రామానికి చెందిన వంగా కాంతారావు ఇటీవలి రోజుల్లో అనారోగ్యానికి గురవడంతో పార్టీ నాయకులు వెళ్లి పరామర్శించారు.

కార్యక్రమంలో సత్తుపల్లి ఏ ఎం సి అధికారి దోమ ఆనంద్ బాబు, పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .