వి ఎం బంజర్‌లో పది కుటుంబాల కాంగ్రెస్ లో చేరిక.!

వి ఎం బంజర్‌లో పది కుటుంబాల కాంగ్రెస్ లో చేరిక.!

పెనుబల్లి, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):

వి ఎం బంజర్ గ్రామంలో రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన వంగా చంద్రశేఖర్, వంగా ఉదయ్ కుమార్, గంధం దుర్గయ్యతో పాటు మరో పది కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ సమక్షంలో చేరిక కార్యక్రమం జరిగింది. అదే గ్రామానికి చెందిన వంగా కాంతారావు ఇటీవలి రోజుల్లో అనారోగ్యానికి గురవడంతో పార్టీ నాయకులు వెళ్లి పరామర్శించారు.

కార్యక్రమంలో సత్తుపల్లి ఏ ఎం సి అధికారి దోమ ఆనంద్ బాబు, పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!