పారిశుద్ధ్య కార్మికురాలి భర్త మృతి

మృతుని కుటుంబానికి ముదిరాజ్ యువత ఆర్థిక అండ

పారిశుద్ధ్య కార్మికురాలి భర్త మృతి

పెద్దమందడి,డిసెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

మదిగట్ల గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు గొల్ల లక్ష్మమ్మ భర్త గొల్ల లక్ష్మయ్య శనివారం సాయంత్రం హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఈ విషయం తెలుసుకున్న ముదిరాజ్ సంగం యువకులు మానవతా దృక్పథంతో స్పందించి, తమ వంతు సహాయంగా అందరూ కలిసి రూ.20,500 నగదును సేకరించారు. సేకరించిన ఆర్థిక సహాయాన్ని  గొల్ల లక్ష్మమ్మ కి అందజేశారు.ఈ సందర్భంగా ముదిరాజ్ యువత మాట్లాడుతూ.. మృతుని కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే దేవుడు కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యువత సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి