అంజన్న భక్తులకు మరో వరం.. కొత్త ఘాట్‌ రోడ్డు.

అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం.

అంజన్న భక్తులకు మరో వరం.. కొత్త ఘాట్‌ రోడ్డు.

కరీంనగర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా మరో కీలక ముందడుగు పడింది. నూతన ఘాట్‌ రోడ్డు నిర్మాణం కోసం చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం సంబంధిత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేపట్టారు. భక్తుల రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేలా కొత్త ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు. మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు.
జఫర్గడ్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు) మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన రంగు శివ గౌడ్(25) ఇటీవల హఠాత్మరణం చెందగా శివ చిన్ననాటి మిత్రులు (10వ...
దొరలు, భూస్వాముల దోపిడీ నుంచి తెలంగాణను విముక్తి చేసిన పోరాటం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన ఎడ్ల కుమార్.
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..మాజీ ఉపముఖ్యమంత్రి కడియం.
వేలేరు పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌పై విలేకరుల ఫిర్యాదు.
పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యే లక్ష్యం.
మానకొండూర్‌లో 50 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన.