మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన కేశిరెడ్డి రాకేష్ రెడ్డి.
Views: 5
On
చిల్పూర్, సెప్టెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మండలంలోని చిల్పూర్ గ్రామానికి చెందిన గాదె రవి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా యువజన నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి శనివారం పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా రవి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా అండగా ఉంటామని కేశిరెడ్డి రాకేష్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జనగామ యాదగిరి, నారగోని రాజు, మాచర్ల ప్రవీణ్, ఎడ్ల రాజేష్, కుమార్, ప్రణయ్, రమాకాంత్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
12 Sep 2026 19:39:47
మానకొండూర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ):
మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆహార సరుకులను పంపిణీ చేశారు....


Comments