22–ఏ భూముల సమస్యను పరిష్కరించాలి.
కొడిమ్యాల తహసీల్దార్కు బీజేపీ మండల శాఖ వినతిపత్రం.
Views: 1
On
చొప్పదండి, సెప్టెంబర్ 10(తెలంగాణ ముచ్చట్లు ):
చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో 22–ఏ భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ గురువారం తహసీల్దార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పాల్గొన్నారు.
22–ఏ జాబితాలో ఉన్న భూముల సమస్యతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి, అర్హులైన భూ యజమానులకు న్యాయం చేయాలని వారు కోరారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Sep 2026 15:43:26
కేఎల్ఐ పంపులు 24 గంటలు నడపాలి.. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
రేవల్లి,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు):
శ్రీశైలం ప్రాజెక్టులో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ...


Comments