మండల గ్రామ పంచాయతీ ఫోరం కమిటీ నియామకం.

మండల గ్రామ పంచాయతీ ఫోరం కమిటీ నియామకం.

హసన్ పర్తి డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు):

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు హసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి,ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ తంగె ళ్ళపల్లి తిరుపతి ఆధ్వర్యంలో మండలంలోని15 గ్రామ పంచాయతీల సర్పంచులు కలిసి హసన్ పర్తి సర్పంచ్ ఫోరo కమిటీని నియమించారు.ఈ నియామకంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా చల్లా రాకేష్ రెడ్డి (గుంటూరుపల్లి),ఉపాధ్యక్షుడిగా అంబాల ప్రభాకర్ గౌడ్ (అర్వపల్లి),కార్యదర్శిగా రామంచ వెన్నెల ( అనంతసాగర్) లను ఎన్నుకున్నారు. ఈ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే నాగరాజుకు సర్పంచులు కృతజ్ఞత తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం