ఎండి రషీద్ అహ్మద్ జ్ఞాపకార్థం పేదలకు బ్లాంకెట్ల పంపిణీ

ఎండి రషీద్ అహ్మద్ జ్ఞాపకార్థం పేదలకు బ్లాంకెట్ల పంపిణీ

ఖమ్మం బ్యూరో , డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు)

కూసుమంచి మండలం గుర్వాయిగూడెం  గ్రామంలోని నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేదలకు కూసుమంచిలోని గ్లోబల్, రెయిన్బో స్కూల్ జె.వి.ఆర్  కళాశాల ఆధ్వర్యంలో స్వర్గీయ ఎండి రషీద్ అహ్మద్ జ్ఞాపకార్థం బుధవారం బ్లాంకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  బానోత్ భిక్షాం నాయక్ ,రషీద్ అహ్మద్  సతీమణి షాహిదా బేగం  కూతురు నాజియా, గ్రామ ఉప సర్పంచ్  పందిరి సంపత్ రెడ్డి,  పంచడం జరిగింది.  ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు ఎస్ వెంకటరెడ్డి, పందిరి నర్సిరెడ్డి,  కిరణ్ రెడ్డి, ఎం వెంకన్న, వార్డ్ మెంబర్  సతీష్,   వార్డ్ మెంబర్ రమాదేవి, వార్డ్ మెంబర్ దుర్గారావు, వార్డ్ మెంబర్ పద్మ , బి వెంక రెడ్డి, సైదులు, సీతారాములు, విజయనిర్మల, లక్ష్మి, చిన్న వీరయ్య,కుమార్, వినీత్, హుస్సేన్, భాను, తదితరులు పాల్గొన్నారు.IMG-20251231-WA0152

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం