బండి రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దయ్యాల దాసు

బండి రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దయ్యాల దాసు

వనపర్తి,జనవరి02(తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కూకట్ పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, కంటెస్టెంట్ ఎమ్మెల్యే  బండి రమేష్ ను కార్మిక విభాగం రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ దయ్యాల దాసు శుక్రవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దయ్యాల దాసుతోపాటు అంబేద్కర్ కాలనీ బస్తీ అధ్యక్షులు గద్దల ప్రభాకర్  మంజుల శంకరయ్య  అంబేద్కర్ నగర్ రోడ్ నెంబర్ నైన్ అధ్యక్షులు చెవుల విజయ రావు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ భేటీలో పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ కార్యాచరణపై చర్చ జరగగా, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని బండి రమేష్ నాయకులకు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం