పరమేశ్వర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్.వి.కృష్ణ

పరమేశ్వర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్.వి.కృష్ణ

మల్లాపూర్, జనవరి 02 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డిని వారి నివాసంలో కాంగ్రెస్ నాయకుడు ఎస్.వి.కృష్ణ (కిట్టు) మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 2026 నూతన సంవత్సరం నియోజకవర్గ ప్రజలకు శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఐదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్, అన్వర్, రామ్ ప్రసాద్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం