కాప్రాలో శ్రీ వెంకటేశ్వర పద్మావతి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాప్రాలో శ్రీ వెంకటేశ్వర పద్మావతి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం

కాప్రా, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ పరిధిలోని తిరుమల శివపురి కాలనీ, విల్లా నెంబర్–73లో శ్రీ వెంకటేశ్వర స్వామి – పద్మావతి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఎం.ఏ. శంకర్ కాలనీ వైస్ ప్రెసిడెంట్, జేఏసీ కాప్రా డివిజన్ కన్వీనర్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఆలయ వాతావరణం భక్తి పారవశ్యంతో నిండిపోయింది.ఈ కార్యక్రమంలో కాప్రా ?డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, నల్ల రాధాకృష్ణతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్ల ఆశీస్సులు పొందారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం