పేదలకు గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు బ్లాంకెట్ల పంపిణీ  

పేదలకు గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు బ్లాంకెట్ల పంపిణీ   

ఖమ్మం బ్యూరో ,డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు)

కూసుమంచి లోని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు మరియు గ్రామంలోని నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేదలకు కూసుమంచిలోని గ్లోబల్, రెయిన్బో స్కూల్ జె.వి.ఆర్  కళాశాల ఆధ్వర్యంలో స్వర్గీయ ఎండి రషీద్ అహ్మద్ జ్ఞాపకార్థం సోమవారం బ్లాంకెట్లను పంపిణీ. గ్రామపంచాయతీ కార్మికులకు గ్లోజులు, మాస్కు లను అందించారు.ఈ కార్యక్రమంలో కూసుమంచి సర్పంచ్  కొండ కృష్ణవేణి ,రషీద్ అహ్మద్ సతీమణి షాహిదా బేగం , కూతురు నాజియా, గ్రామపంచాయతీ కార్యదర్శి రాళ్లబండి నీరజ , గ్రామ పంచాయతీ సిబ్బంది  పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం