మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

మేడ్చల్ మల్కాజ్గిరి , జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు)  జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే 195వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి అధికారులు పూలమా లలు వేసి నివాళులర్పించారు.బాలికల విద్య, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.కార్యక్రమంలో జిల్లాలోని 13 మంది మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి, వారి సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి, జిల్లా జీసీడీఓతో పాటు జిల్లాస్థాయి వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.వక్తలు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే బాలికల విద్య కోసం చేసిన పోరాటం నేటి సమాజానికి మార్గదర్శకమని, ఆమె ఆశయాలను ప్రతిఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. IMG-20260103-WA0142

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం