మృతుడికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకుడు కురుసపెల్లి రమేష్

మృతుడికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకుడు కురుసపెల్లి రమేష్

ధర్మసాగర్,జనవరి02(తెలంగాణ ముచ్చట్లు):

మండలంలోని జానకిపురం గ్రామానికి చెందిన మండల ఆగయ్య యాదవ్ మృతి చెందడంతో, ధర్మసాగర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కురుసపెల్లి రమేష్ వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కురుసపెల్లి రమేశ్ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు,కురుసపెల్లి రఘు, గ్రామశాఖ కార్యదర్శి కురుసపెల్లి మల్లయ్య (మాజీ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు), సుక్కసాంబరాజు నాలుగో వార్డు సభ్యుడు తదితరులు పాల్గొని మృతుడికి నివాళులు అర్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం