జోనల్ కమిషనర్ రాధికా గుప్తాకు వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ ప్రభుదాస్

జోనల్ కమిషనర్ రాధికా గుప్తాకు వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ ప్రభుదాస్

ఉప్పల్, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు):

జిహెచ్ఎంసి ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తాను మీర్పేట్ హెచ్.బి కాలనీ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ, వినతి పత్రంలో బండ బావి సెకండ్ ఫేజ్‌కు సంబంధించిన ప్రపోజల్‌తో పాటు కృష్ణానగర్, బీకే నగర్ ప్రాంతాల్లోని పార్కుల అభివృద్ధి అంశాలు, అలాగే రాజీవ్ పార్కు నిర్వహణ (మెయింటెనెన్స్) విషయాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.ప్రజలకు మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడేలా సంబంధిత పనులను త్వరితగతిన చేపట్టాలని ఈ సందర్భంగా కమిషనర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం