జోనల్ కమిషనర్ రాధికా గుప్తాకు వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ ప్రభుదాస్
Views: 4
On
ఉప్పల్, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు):
జిహెచ్ఎంసి ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తాను మీర్పేట్ హెచ్.బి కాలనీ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ, వినతి పత్రంలో బండ బావి సెకండ్ ఫేజ్కు సంబంధించిన ప్రపోజల్తో పాటు కృష్ణానగర్, బీకే నగర్ ప్రాంతాల్లోని పార్కుల అభివృద్ధి అంశాలు, అలాగే రాజీవ్ పార్కు నిర్వహణ (మెయింటెనెన్స్) విషయాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.ప్రజలకు మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడేలా సంబంధిత పనులను త్వరితగతిన చేపట్టాలని ఈ సందర్భంగా కమిషనర్ను కోరినట్లు ఆయన తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Jan 2026 20:10:09
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు):
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...


Comments