ఉప్పల్ జోనల్ కమిషనర్‌ రాధిక గుప్తాకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్.వి. కృష్ణ

ఉప్పల్ జోనల్ కమిషనర్‌ రాధిక గుప్తాకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్.వి. కృష్ణ

మల్లాపూర్ , జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు):

జీహెచ్ఎంసీ ఉప్పల్ జోనల్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రాధిక గుప్తాను మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.వి. కృష్ణ (కిట్టు) ఆధ్వర్యంలో నాయకులు ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిరోజ్ ఖాన్, అక్బర్, పాషా, అన్వర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.ఉప్పల్ జోన్ అభివృద్ధి దిశగా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం