రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో  ఎం.జె.పి విద్యార్థుల ప్రభంజనం

రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో  ఎం.జె.పి విద్యార్థుల ప్రభంజనం

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు)

రాష్ట్ర స్థాయిలో మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలు నిర్వహించిన కార్నివాల్ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బోనకల్ ఎం జె పి బిసి గురుకుల  విద్యార్థులు జూనియర్ హిందీ ఉపన్యాసం (వక్తృత్వం) లో 5వ తరగతి విద్యార్థి ఎండి అర్హాన్ ప్రథమ స్థానం ,సంగీత వాయిద్యాలు పరికరాలు విభాగంలో 6వ తరగతి విద్యార్థి కె.ప్రణయ్ కుమార్ ద్వితీయ స్థానాన్ని ప్రత్యేక ప్రతిభను కనబరచి విజయం సాధించడం జరిగింది. మరియు   9వ తరగతి విద్యార్థి టి.రోహిత్ కుమార్ మిమిక్రీ విభాగంలో ఉత్తమ ప్రదర్శన చేయడం జరిగింది ఈ  విజయాలుకుగాను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిర్మయి మేడం మరియు ఏటీపీ నరేష్  ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలుపడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం