రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎం.జె.పి విద్యార్థుల ప్రభంజనం
Views: 18
On
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు)
రాష్ట్ర స్థాయిలో మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలు నిర్వహించిన కార్నివాల్ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బోనకల్ ఎం జె పి బిసి గురుకుల విద్యార్థులు జూనియర్ హిందీ ఉపన్యాసం (వక్తృత్వం) లో 5వ తరగతి విద్యార్థి ఎండి అర్హాన్ ప్రథమ స్థానం ,సంగీత వాయిద్యాలు పరికరాలు విభాగంలో 6వ తరగతి విద్యార్థి కె.ప్రణయ్ కుమార్ ద్వితీయ స్థానాన్ని ప్రత్యేక ప్రతిభను కనబరచి విజయం సాధించడం జరిగింది. మరియు 9వ తరగతి విద్యార్థి టి.రోహిత్ కుమార్ మిమిక్రీ విభాగంలో ఉత్తమ ప్రదర్శన చేయడం జరిగింది ఈ విజయాలుకుగాను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిర్మయి మేడం మరియు ఏటీపీ నరేష్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలుపడం జరిగింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments