మౌలిక వసతుల కోసం ఎమ్మెల్యేకు కాలనీవాసుల వినతి

మౌలిక వసతుల కోసం ఎమ్మెల్యేకు కాలనీవాసుల వినతి

మల్కాజిగిరి, తెలంగాణ ముచ్చట్లు:

మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఎన్ఎండీసీ కాలనీ వీధి సంఖ్య 3లో మౌలిక సదుపాయాల కొరతపై స్థానికులు శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన వారు, కాలనీలో సీసీ రోడ్లు వేయాలని, త్రాగునీటిలో ఒత్తిడి సమస్యను పరిష్కరించాలని, పారిశుద్ధ్య నిర్వహణను బలోపేతం చేయాలని, ఫాగింగ్ నిర్వహణ చేపట్టాలని కోరారు.

వినతిపై స్పందించిన శాసనసభ్యుడు సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందజేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గౌడ్, సాయికృష్ణ పరాశర్, శరత్ కుమార్, వరలక్ష్మి, ఎంఎస్ నారాయణ, శ్రీనివాస్, వెంకట చారి, మోహన్ రావు, తేజ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న