పోచమ్మ తల్లిని దర్శించుకున్న కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు

పోచమ్మ తల్లిని దర్శించుకున్న కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:

బోనాల పండుగ సందర్భంగా ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు ఉప్పల్ నల్ల చెరువు సమీపంలోని పోచమ్మ, నల్ల పోచమ్మ దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న కార్పొరేటర్, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేయించారు. ఆలయానికి వచ్చే భక్తుల నుండి వారి అనుభవాలను అడిగి తెలుసుకుంటూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న