పోచమ్మ తల్లిని దర్శించుకున్న కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు
Views: 14
On
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
బోనాల పండుగ సందర్భంగా ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు ఉప్పల్ నల్ల చెరువు సమీపంలోని పోచమ్మ, నల్ల పోచమ్మ దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న కార్పొరేటర్, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేయించారు. ఆలయానికి వచ్చే భక్తుల నుండి వారి అనుభవాలను అడిగి తెలుసుకుంటూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments