హైకోర్టు తీర్పుతో పదవిలోకి మళ్లీ వచ్చిన నాయకత్వానికి గౌరవాభివందనం.
Views: 4
On
జమ్మికుంట టౌన్ మే 06 (తెలంగాణ ముచ్చట్లు):
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్) చైర్మన్గా తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించిన పొనగంటి సంపత్ను తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల నాయకుడు, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులను కూడా అభినందిస్తూ, సంఘం అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
తీర్పు ద్వారా న్యాయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేసిన రాజేశ్వర్ రావు, రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, సభ్యులు పాల్గొని సంపత్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 May 2026 17:38:11
ఎల్కతుర్తి, మే 07( తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన ఆటో కార్మికుడు మాచర్ల అశోక్ అనారోగ్యంతో కిడ్నీ ఫెయిల్ కావడంతో...


Comments