ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైన మూడు వెంకట్ నాయక్ కు అభినందనలు

అభినందించిన మాంటిస్సోరి పాఠశాల ప్రిన్సిపాల్ మూడు నాగేశ్వరరావు

ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైన మూడు వెంకట్ నాయక్ కు అభినందనలు

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 4,తెలంగాణ ముచ్చట్లు;

లక్ష్మీదేవి పల్లి తండా సర్పంచ్‌గా మూడు వెంకట్ నాయక్  ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా కాకరవాయి మాంటిస్సోరి పాఠశాల యాజమాన్యం మరియు పాఠశాల ప్రిన్సిపాల్ మూడు నాగేశ్వరరావు,మూడు వెంకట్ నాయక్ ను ప్రత్యేకంగా అభినందించారు.గ్రామాభివృద్ధి దిశగా నూతన కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తారని మూడు నాగేశ్వరరావు విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి