ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైన మూడు వెంకట్ నాయక్ కు అభినందనలు

అభినందించిన మాంటిస్సోరి పాఠశాల ప్రిన్సిపాల్ మూడు నాగేశ్వరరావు

ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైన మూడు వెంకట్ నాయక్ కు అభినందనలు

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 4,తెలంగాణ ముచ్చట్లు;

లక్ష్మీదేవి పల్లి తండా సర్పంచ్‌గా మూడు వెంకట్ నాయక్  ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా కాకరవాయి మాంటిస్సోరి పాఠశాల యాజమాన్యం మరియు పాఠశాల ప్రిన్సిపాల్ మూడు నాగేశ్వరరావు,మూడు వెంకట్ నాయక్ ను ప్రత్యేకంగా అభినందించారు.గ్రామాభివృద్ధి దిశగా నూతన కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తారని మూడు నాగేశ్వరరావు విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .