జవహర్ నగర్‌లో అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి సర్వే.

జవహర్ నగర్‌లో అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి సర్వే.

జవహర్ నగర్: ఆగస్టు 7 (తెలంగాణ ముచ్చట్లు):

కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షులు దొంతగాని శాంతి కొటేష్ గౌడ్ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పరిస్థితిని పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ సర్వే చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జవహర్ నగర్‌లో అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి సర్వే. జవహర్ నగర్‌లో అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి సర్వే.
జవహర్ నగర్: ఆగస్టు 7 (తెలంగాణ ముచ్చట్లు): కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షులు దొంతగాని శాంతి కొటేష్ గౌడ్ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని...
వీణవంకలో సమస్యల సుడిగుండం.. బీజేపీ ఆగ్రహం.
గాంధీజీ అడుగుజాడల్లో వెలసిన ఖాదీ ప్రతిష్ఠాన్‌.. నేడు ఉనికి కోసం పోరాటం!
తెలంగాణ భావజాలానికి చిరునామా జయశంకర్ సార్: మొలుగు ప్రశాంత్ కుమార్.
హుజురాబాద్ అభివృద్ధిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమీక్ష.
ప్రతి గడపకు సంక్షేమం చేరవేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: వొడితల ప్రణవ్.
వివేకానంద విగ్రహం తొలగింపు అవసరం లేదు: హైకోర్టు.