లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు దొరికిన జిహెచ్ఎంసి డిప్యూటీ కమీషనర్

లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు దొరికిన జిహెచ్ఎంసి డిప్యూటీ కమీషనర్

హైదరాబాద్, తెలంగాణ ముచ్చట్లు:

రాజేంద్రనగర్ పురపాలక సంఘం, జిహెచ్ఎంసి ఒకటవ వలయానికి చెందిన డిప్యూటీ కమీషనర్ కె.రవి కుమార్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డారు.ఒక ఫిర్యాదుదారుని హోటల్ వంటగదిలో తనిఖీ సందర్భంగా గుర్తించిన అవకతవకల ఆధారంగా, హోటల్‌ను జప్తు చేయకుండా, హోటల్‌ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు, భవిష్యత్తులో వ్యాపారం సజావుగా కొనసాగేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు అనిశా వెల్లడించింది. అందులో భాగంగా, డిమాండుకు అనుగుణంగా రూ.2 లక్షలు స్వీకరిస్తుండగా అధికారులు ఆయనను పట్టుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న