లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఇన్వెస్టిచర్ సెర్మనీ

కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు

లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఇన్వెస్టిచర్ సెర్మనీ

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:

ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ పబ్లిక్ స్కూల్‌ నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెర్మనీ కార్యక్రమానికి కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు నియామక పత్రాలు, సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి బోధన విధానాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారుWhatsApp Image 2025-07-25 at 10.00.20 PM. విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక బాధ్యతలు, నాయకత్వ లక్షణాలను నేర్చుకోవడం అవసరమన్నారు. ఇలా అభివృద్ధి చెందిన పిల్లలే భవిష్యత్తులో క్రమశిక్షణతో కూడిన ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జోసెఫ్ పసల, లుకాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న