జర్నలిస్టు తిరుపతి రెడ్డిని పరామర్శించిన ఐజేయు నాయకులు

మధు గౌడ్ టీ యూ డబ్ల్యూ జే  (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి

జర్నలిస్టు తిరుపతి రెడ్డిని పరామర్శించిన ఐజేయు నాయకులు

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా కొత్తకోట మండల రిపోర్టర్ గా ప్రజపక్షం పత్రికలో పని చేస్తున్న తిరుపతి రెడ్డి ఇటీవల అనారోగ్యం కు గురి అయ్యి మహబూబ్ నగర్ లో వైద్యం పొందారు. విషయం తెలుసుకున్న టి యు డబ్ల్యూ జె( ఐ జె యు ) నాయకులు సోమవారం సాయంత్రం తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకన్నారు.  ఆరోగ్యపరంగా గాని ఇతర ఏదేని సమస్యల పరంగా గాని ఇబ్బింది ఉంటే తమ దృష్టికి తెస్తే వాటిపరిష్కరం విషయంలో యూనియన్ అండగా ఉంటుందని బరోసా కల్పించారు. పరామర్శించిన వారిలో టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) రాష్ట్ర కార్యదర్శి జి మధు గౌడ్, ఐ జె యు జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు మల్యాల బాలస్వామి వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మాధవరావు, బి రాజు, ఉపాధ్యక్షులు నాకొండ యాదవ్, కోశాధికారి డి మన్యం,  వనపర్తి నియోజకవర్గం అధ్యక్షులు బేక్కరీ విజయ్,  జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి అరుణ్, జర్నలిస్ట్ ఈశ్వర్ ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు