ప్రాథమిక పాఠశాలకు రెండు కంప్యూటర్ల విరాళంగా ఇచ్చిన కల్వ రమణ
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం తోర్మామిడి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో తెలంగాణ దిక్సూచి, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న విద్యార్థుల కోసం కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం కావున ఇట్టి విషయాన్ని తెలుసుకోని కల్వ రమణ , రెండు కంప్యూటర్లను ఉచితంగా అందించ డం జరిగింది.బుధవారం రోజు అంత కంప్యూటర్ యుగం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి కంప్యూటర్ విద్య ముఖ్యం అని భావించి కల్వ రమణ సెట్ రెండు కంప్యూటర్ల ను విరాళం గా అందించడం జరిగింది. పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం దేవ్యా నాయక్, ప్రధానో పాధ్యాయులు పాఠశాల సిబ్బంది ఉమామహేశ్వరి,రేష్మ. రాధ. ఇఫ్టేకర్ అలి. సుగుణమ్మ తోర్మామిడిగ్రామ ప్రజలు,యువకులు విద్యార్థుల తరఫున వారికి మన స్ఫూర్తి గా అభినందిస్తూ ధన్యవాదా లు తెలుపుతున్నాము
Comments