స్మశాన వాటిక అభివృద్ధి కొరకు రూ. 35 లక్షలు నిధులు మంజూరు పనులు ప్రారంభం

138 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్

స్మశాన వాటిక అభివృద్ధి కొరకు రూ. 35 లక్షలు నిధులు మంజూరు పనులు ప్రారంభం

మౌలాలి, తెలంగాణ ముచ్చట్లు:

మల్కాజ్గిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే   మైనంపల్లి హనుమంతన్న  సహకారంతో హనుమాన్ నగర్ లోని స్మశాన వాటిక అభివృద్ధి కొరకు 35 లక్షలు నిధులు మంజూరు పనులు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా 138 డివిజన్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్  మాట్లాడుతూ ప్రతి విషయంలో రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీ విషయంలో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో గానీ, అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుల విషయంలో గానీ ఏ విషయంలో అయినా  మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళితే వెంటనే స్పందించి పనులు చేయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ స్మశాన వాటిక అభివృద్ధి కొరకు  35 లక్షల ఫండ్స్ ను రిలీజ్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకన్న, సలీం, మల్లేష్ ఇర్ఫాన్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు