కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన యువకుడు నీ అభినందించిన  ఎమ్మెల్యే 

బండారి లక్ష్మారెడ్డి

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన యువకుడు నీ అభినందించిన  ఎమ్మెల్యే 

నాచారం, తెలంగాణ ముచ్చట్లు:

నాచారానికి చెందిన మనీష్ యాదవ్ తన కున్న అభిరుచి, ఉత్సహంతో  యువ కుడు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు.  మనీష్ యాదవ్ సౌత్ ఆఫ్రికాలోని టాంజానియ దేశం లోని కిలి మంచారో పర్వతన్ని అధిరోహించి జౌర అనిపిం చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో మిగిలిన ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తాన్నారు. బుధవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి  శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు సాయి జెన్ శేఖర్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు