కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన యువకుడు నీ అభినందించిన ఎమ్మెల్యే
బండారి లక్ష్మారెడ్డి
Views: 3
On
నాచారం, తెలంగాణ ముచ్చట్లు:
నాచారానికి చెందిన మనీష్ యాదవ్ తన కున్న అభిరుచి, ఉత్సహంతో యువ కుడు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. మనీష్ యాదవ్ సౌత్ ఆఫ్రికాలోని టాంజానియ దేశం లోని కిలి మంచారో పర్వతన్ని అధిరోహించి జౌర అనిపిం చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో మిగిలిన ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తాన్నారు. బుధవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు సాయి జెన్ శేఖర్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Aug 2025 22:38:26
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:
జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్ ఎన్నికైన సందర్భంగా మంగళ...
Comments