ఘనంగా కాళోజి జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు.

ఘనంగా కాళోజి జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు.

హసన్ పర్తి,డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):

కాళోజి జూనియర్ కళాశాల 12వ వార్షికోత్సవ వేడుకలు రామారంలోని శ్రీ జగతి గార్డెన్స్  లో ప్రిన్సిపల్,సెక్రటరీ వై కే ఎస్, చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వైకేఎస్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పిల్లలలో సృజనాత్మకత, క్రమశిక్షణ పెంపొందుతాయని విద్యార్థులు పట్టుదలతో విజయం సాధించి రాష్ట్ర అభివృద్ధి,దేశ అభివృద్ధికి పాల్పడాలని కోరారు.అలాగే చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ యువత తప్పుదోవ పట్టకుండా,చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రమశిక్షణతో మెలిగి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కే. తిరుపతిరెడ్డి,అనిల్ రెడ్డి, మధుకర్ రెడ్డి,సతీష్ కుమార్, అధ్యాపకులు,తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .