ఘనంగా కాళోజి జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు.

ఘనంగా కాళోజి జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు.

హసన్ పర్తి,డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):

కాళోజి జూనియర్ కళాశాల 12వ వార్షికోత్సవ వేడుకలు రామారంలోని శ్రీ జగతి గార్డెన్స్  లో ప్రిన్సిపల్,సెక్రటరీ వై కే ఎస్, చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వైకేఎస్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పిల్లలలో సృజనాత్మకత, క్రమశిక్షణ పెంపొందుతాయని విద్యార్థులు పట్టుదలతో విజయం సాధించి రాష్ట్ర అభివృద్ధి,దేశ అభివృద్ధికి పాల్పడాలని కోరారు.అలాగే చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ యువత తప్పుదోవ పట్టకుండా,చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రమశిక్షణతో మెలిగి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కే. తిరుపతిరెడ్డి,అనిల్ రెడ్డి, మధుకర్ రెడ్డి,సతీష్ కుమార్, అధ్యాపకులు,తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం