జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు

వనపర్తి,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు):

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పాల్గొని వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వడ్డెర సంఘం నాయకులు మాట్లాడుతూ.. వడ్డే ఓబన్న వడ్డెర సమాజానికి ఆదర్శప్రాయుడని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజ అభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఈ తరం గుర్తుంచుకోవాలని అన్నారు.
వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని నాయకులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...
సంక్రాంతి సందర్భంగా  ముగ్గుల పోటీలు
కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!
ముమ్మర ప్రచారం భారీ ఏర్పాట్లు