మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత

మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత

పెద్దమందడి,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వడ్డె తిక్కన అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి మృతుని కుటుంబానికి అంత్యక్రియల నిర్వహణకు సహాయంగా రూ.5,000/- రూపాయల నగదు సాయాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తరఫున కాంగ్రెస్ నాయకులు కుటుంబ సభ్యులకు అందజేశారు.కష్ట సమయంలో అందిన ఆర్థిక సహాయానికి మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదిర శ్రీశైలం, కొంకాలి నరేష్, చినయ్య, రాజశేఖర్ రెడ్డి (మానేంకొండ), శంకర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...
సంక్రాంతి సందర్భంగా  ముగ్గుల పోటీలు
కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!
ముమ్మర ప్రచారం భారీ ఏర్పాట్లు