మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
Views: 21
On
పెద్దమందడి,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వడ్డె తిక్కన అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి మృతుని కుటుంబానికి అంత్యక్రియల నిర్వహణకు సహాయంగా రూ.5,000/- రూపాయల నగదు సాయాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తరఫున కాంగ్రెస్ నాయకులు కుటుంబ సభ్యులకు అందజేశారు.కష్ట సమయంలో అందిన ఆర్థిక సహాయానికి మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదిర శ్రీశైలం, కొంకాలి నరేష్, చినయ్య, రాజశేఖర్ రెడ్డి (మానేంకొండ), శంకర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments