మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత

మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత

పెద్దమందడి,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వడ్డె తిక్కన అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి మృతుని కుటుంబానికి అంత్యక్రియల నిర్వహణకు సహాయంగా రూ.5,000/- రూపాయల నగదు సాయాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తరఫున కాంగ్రెస్ నాయకులు కుటుంబ సభ్యులకు అందజేశారు.కష్ట సమయంలో అందిన ఆర్థిక సహాయానికి మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదిర శ్రీశైలం, కొంకాలి నరేష్, చినయ్య, రాజశేఖర్ రెడ్డి (మానేంకొండ), శంకర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .