కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!

బండి పార్థసారథ్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.

కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!

సత్తుపల్లి, జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):

వేంసూరు మండలంలోని కందుకూరు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెట్రో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథ్ రెడ్డి తో కలిసి పర్యటించారు. ఆయన తన చిరకాల మిత్రుడు బండి గుర్నాథ్ రెడ్డి నివాసంలో కొంతసేపు గడిపారు. ఆ తర్వాత, బండి పార్థసారథ్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంత్రి తుమ్మల అభిమానులు హాజరయ్యారు. పర్యటన సందర్భంగా స్థానిక జనాలతో సానుభూతికరమైన సంభాషణలు జరిపి, గ్రామ అభివృద్ధి, వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమం అంశాలను చర్చించారు.IMG-20260111-WA0172

Tags:

Post Your Comments

Comments

Latest News

కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...
సంక్రాంతి సందర్భంగా  ముగ్గుల పోటీలు
కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!
ముమ్మర ప్రచారం భారీ ఏర్పాట్లు