కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!

బండి పార్థసారథ్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.

కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!

సత్తుపల్లి, జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):

వేంసూరు మండలంలోని కందుకూరు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెట్రో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథ్ రెడ్డి తో కలిసి పర్యటించారు. ఆయన తన చిరకాల మిత్రుడు బండి గుర్నాథ్ రెడ్డి నివాసంలో కొంతసేపు గడిపారు. ఆ తర్వాత, బండి పార్థసారథ్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంత్రి తుమ్మల అభిమానులు హాజరయ్యారు. పర్యటన సందర్భంగా స్థానిక జనాలతో సానుభూతికరమైన సంభాషణలు జరిపి, గ్రామ అభివృద్ధి, వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమం అంశాలను చర్చించారు.IMG-20260111-WA0172

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .