ఉప్పల్ నియోజకవర్గంలో పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు

ఉప్పల్ నియోజకవర్గంలో పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు

ఉప్పల్, డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి పాస్టర్‌కు బట్టలు పంపిణీ చేయడం ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి అనుసరిస్తున్న సంప్రదాయంగా మారింది.ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలోని సుమారు 400 మంది పాస్టర్లకు బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తూ ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాస్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం