ఎస్సీ కాలనీలో నూతన త్రాగు నీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం

ఎస్సీ కాలనీలో నూతన త్రాగు నీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం

వేలేరు, మార్చ్ 01 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ కాలనీలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మంచి నీళ్ల బావి నుంచి వాటర్ ట్యాంక్ వరకు నూతన పైప్‌లైన్ పనులను సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు ప్రారంభించారు.
వేసవిలో నీటి కొరత లేకుండా నిరంతరాయంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఈ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి కాలనీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, వార్డు సభ్యులు గుడికందుల రాకేష్, జెరుపోతుల జగన్, రామంచ ప్రశాంత్, ఎస్సీ కాలనీ అధ్యక్షుడు ఏలూరి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260301-WA0037

Tags:

Post Your Comments

Comments

Latest News

పీచర గ్రామంలో ఎడపేల్లి రాజమ్మకు నివాళులు అర్పించిన డా. తాటికొండ రాజయ్య పీచర గ్రామంలో ఎడపేల్లి రాజమ్మకు నివాళులు అర్పించిన డా. తాటికొండ రాజయ్య
వేలేరు, మార్చ్ 01 (తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన ఎడపేల్లి రాజమ్మ మరణించగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్...
పీచర గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ పెద్ద పండగకు ఘన ఏర్పాట్లు
అంకమ్మ తల్లి తిరునాళ్లకు కోమట్లగూడెం సిద్ధం
కరాటే ఛాంపియన్  సన్మానించిన డాక్టర్స్ 
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌
పోలీస్ శిక్షణ కేంద్రంలో ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన డి జి పి 
లాల్ బహాదుర్ స్మారక యువజన సంఘం నూతన భవన ప్రారంభోత్సవం