పీచర గ్రామంలో ఎడపేల్లి రాజమ్మకు నివాళులు అర్పించిన డా. తాటికొండ రాజయ్య
Views: 4
On
వేలేరు, మార్చ్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన ఎడపేల్లి రాజమ్మ మరణించగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆమె స్వగృహానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ రవీందర్, ఎర్రగొల్ల ఎల్లయ్య, సోమిరెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
01 Mar 2026 22:11:07
వేలేరు, మార్చ్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన ఎడపేల్లి రాజమ్మ మరణించగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్...


Comments