అమితి యూనివర్సిటీ టాపర్గా ఆయేషా..

ఆయేషా కు అభినందన వెల్లువ

అమితి యూనివర్సిటీ టాపర్గా ఆయేషా..

 ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 28 (తెలంగాణ ముచ్చట్లు)

చత్తీస్గడ్ రాయపూర్ అమితే యూనివర్సిటీ టాపర్గా ఛత్తీస్గడ్ గవర్నర్ రామందేఖ నుండి గోల్డ్ మెడల్ సాధించిన షేక్ ఆయేషా,  తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామానికి చెందినIMG-20260228-WA0130 మహబూబ్ అలీ పి ఎల్ సి గా పనిచేస్తున్నారు, ఆయేషా తల్లి, గృహిణి మస్తాన్ బి, పదవ తరగతి తల్లాడ బాల భారతి విద్యాలయంలో 10/10, ఇంటర్ శ్రీ చైతన్య ఖమ్మంలో 9.8 లతో, తన ప్రతిభను చాటుకున్నారు. ఆయేషా యూనివర్సిటీ టాపర్ గా రావడంతో మల్లారం గ్రామంలో ఆనంద ఉత్సవాలు వెళ్లి విరిసాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News