అమితి యూనివర్సిటీ టాపర్గా ఆయేషా..
ఆయేషా కు అభినందన వెల్లువ
Views: 4
On
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 28 (తెలంగాణ ముచ్చట్లు)
చత్తీస్గడ్ రాయపూర్ అమితే యూనివర్సిటీ టాపర్గా ఛత్తీస్గడ్ గవర్నర్ రామందేఖ నుండి గోల్డ్ మెడల్ సాధించిన షేక్ ఆయేషా, తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన
మహబూబ్ అలీ పి ఎల్ సి గా పనిచేస్తున్నారు, ఆయేషా తల్లి, గృహిణి మస్తాన్ బి, పదవ తరగతి తల్లాడ బాల భారతి విద్యాలయంలో 10/10, ఇంటర్ శ్రీ చైతన్య ఖమ్మంలో 9.8 లతో, తన ప్రతిభను చాటుకున్నారు. ఆయేషా యూనివర్సిటీ టాపర్ గా రావడంతో మల్లారం గ్రామంలో ఆనంద ఉత్సవాలు వెళ్లి విరిసాయి.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
28 Feb 2026 19:56:44
ఏఎస్ రావు నగర్, ఫిబ్రవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):
జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఏఎస్ రావు నగర్ డివిజన్ టిఎస్ఐఐసి కాలనీలోని శ్రీ చైతన్య సీబీఎస్ఈ...


Comments