రజక సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.

రజక సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.

చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు): 

మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన రజక సంఘం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా బోనగిరి కనకయ్య, వెలిశాల వెంకన్న, ఉపాధ్యక్షుడిగా బోనగిరి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా బోనగిరి రంజిత్, కోశాధికారులుగా వెలిశాల శేఖర్, గాజ రవి ఎన్నికయ్యారు.గౌరవ సలహాదారులుగా ఎలిశాల రాజమౌళి, బోనగిరి స్వామి, గౌరవ సభ్యులుగా ఎలిశాల యాదగిరి, బోనగిరి రాములు, వెలిశాల రమేష్, గట్టయ్య, బోనగిరి నగిరి, సమ్మయ్య తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ అభివృద్ధికి, రజకుల సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి. కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):  రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు విద్యుత్‌ కోతలతో సాగునీరు...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.
22-ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి.
వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలపై క్షేత్ర పరిశీలన.