స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా కాప్రా పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా కాప్రా పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

కాప్రా, డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):

స్వచ్ఛ సర్వేక్షన్ షెడ్యూల్‌లో భాగంగా కాప్రా పరిధిలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాపార దుకాణాల యజమానులను తడి–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు రెండు డబ్బాలు తప్పనిసరిగా వినియోగించాలని అవగాహన కల్పించి మోటివేట్ చేశారు.జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్, కుషాయిగూడ, శ్రీనివాస్ నగర్ ప్రాంతాల్లో డివైడర్లకు పేరుకుపోయిన మట్టి, చెత్త, పిచ్చి మొక్కలను తొలగించారు.ఈ కార్యక్రమంలో కాప్రా డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, డీఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రవి, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్‌తో పాటు జవాన్లు రామకృష్ణ,యాదగిరి, కృష్ణ శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఏలు మంజుల, వసంత, లక్ష్మి, సతీష్, గోవర్ధన్ రెడ్డి, అంజలి తదితరులు పాల్గొన్నారు.IMG-20251231-WA0083

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం